శివసేన నాయకుడిపై హత్యాయత్నం
థానే: పాతకక్షల కారణంగా శివసేన నాయకుడిపై హత్యాయత్నం జరిగిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. తీవ్రగాయాలైన స్థానిక శివసేన నాయకుడు ధర్మేంద్ర చౌబే ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని పోలీసులు చెప్పారు.
థానేలో ధర్మంద్ర చౌబే పలుకుబడి ఉన్న నాయకుడు. శివసేన కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనే వాడు. శుక్రవారం రాత్రి హజౌరి ప్రాంతంలో ధర్మేంద్ర ఉన్నారు. ఆ సందర్బంలో ఐదుగురు మారణాయుధాలతో ధర్మేంద్ర చౌబే పై దాడి చేశారు.

కత్తులతో ఇష్టం వచ్చినట్లు పోడిచారు. విషయం గుర్తించిన స్థానికులు వాగ్లే ఎస్టేట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాగ్లే ఎస్టేట్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దిలీప్ సోలంకే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
విషయం గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారైనారు. పోలీసులు ధర్మంద్ర చౌబేని ఆసుపత్రికి తరలించారు. స్థానిక సమస్యలు, పాతకక్షల కారణంగా హత్యాయత్నం జరిగిందని ఎస్ఐ దిలీప్ సోలంకే అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నాయని ఆయన అన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications