టిలో పట్టొద్దా: పార్లమెంట్ వద్ద పాములు పట్టేవాడిగా శివ

అలా అయితే తాము ఎలా బతకాలో చెప్పాలన్నారు. పాములు పట్టేవాడిలా మాట్లాడుతూ.. బిల్లెట్టమనండీ నానేం సేత్తానో మీరు సూత్తరు. ఆ బిల్లుపై నాగ దేవత దయ అన్నారు. అంతా నాగదేవత అమ్మనే చూసుకుంటుందన్నారు. సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరామ్ రమేష్, గులాం నబీ ఆజాద్లను ఆ నాగదేవతే చూసుకుంటుందన్నారు. బిల్లు పెడితే తాము తప్పకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా శివ ప్రసాద్ హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నిస్తే.. తమకు ఆయనే కావాలని, ఆయన లేకుంటే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. చంద్రబాబును ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఆయన తప్ప ఎవరు రాష్ట్రాన్ని బాగు చేయలేరని అన్నారు.
మరో ఎంపి సుజనా చౌదరి మాట్లాడుతూ.. తాము పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications