టిలో పట్టొద్దా: పార్లమెంట్ వద్ద పాములు పట్టేవాడిగా శివ

అలా అయితే తాము ఎలా బతకాలో చెప్పాలన్నారు. పాములు పట్టేవాడిలా మాట్లాడుతూ.. బిల్లెట్టమనండీ నానేం సేత్తానో మీరు సూత్తరు. ఆ బిల్లుపై నాగ దేవత దయ అన్నారు. అంతా నాగదేవత అమ్మనే చూసుకుంటుందన్నారు. సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరామ్ రమేష్, గులాం నబీ ఆజాద్లను ఆ నాగదేవతే చూసుకుంటుందన్నారు. బిల్లు పెడితే తాము తప్పకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా శివ ప్రసాద్ హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నిస్తే.. తమకు ఆయనే కావాలని, ఆయన లేకుంటే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. చంద్రబాబును ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఆయన తప్ప ఎవరు రాష్ట్రాన్ని బాగు చేయలేరని అన్నారు.
మరో ఎంపి సుజనా చౌదరి మాట్లాడుతూ.. తాము పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications