Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: సీబీఐ ప్రత్యేక కోర్టులో తుది వాదనలు ప్రారంభం

న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ న్యాయస్థానంలో సోమవారం (డిసెంబర్ 2) వాదనలు తుది వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో తీర్పు డిసెంబర్ నెలాఖరులోగా వస్తుందని భావిస్తున్నారు.

తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన సోహ్రబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేసిన కేసులో ప్రధాన నిందితులుగా పలువురు అధికారులు ఉన్నారు.

Sohrabuddin Sheikh encounter case: CBI court begins hearing final arguments

వాంటెండ్ క్రిమినల్ సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్‌బీ, వారి అనుచరులు తులసిరామ్ ప్రజాపతిలు గుజరాత్‌లో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ సంఘటన 2005-2006 సంవత్సరాలలో జరిగింది.

2005లో సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ హైదరాబాద్ నుంచి సంగ్లీకి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వారిని గుజరాత్, రాజస్థాన్ పోలీసులు అడ్డగించి, వారిని ఎత్తుకెళ్లారని, గాంధీనగర్ పరిసరాల్లో ఎన్‌కౌంటర్ చేశారని చెబుతారు. ఈ హత్యకు తులసీరామ్ ప్రజాప్రతి సాక్షి. అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2006 డిసెంబర్‌లో అతను కూడా మరో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+