శుభవార్త: ఇంటర్ కనెక్షన్ చార్జీలు 6పైసలకు తగ్గింపు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఇంటర్ కనెక్షన్ చార్జీలను (ఐయూసీ)లను నిమిషానికి 14పైసల నుండి 6 పైసలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

తగ్గించిన ఈ ఛార్జీలు అర్టోబర్ 1వ, తేది , 2017 అమలులోకి వస్తాయని ట్రాయ్ ప్రకటించింది . ఇంటర్ కనెక్షన్ ఛార్జీలను తగ్గించాలని భారత టెలికాం రంగ సంస్థ( ట్రాయ్)ను రిలయన్స్ జియో చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది.
దీనిపై ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్న ట్రాయ్ ఈ ప్రకటన చేసింది. అంతేగాక, జనవరి 1, 2020 నుంచి ఈ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపింది. దీంతో వినియోగదారులకు మొబైల్ కాల్ ధరలు తగ్గనున్నాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications