ఇద్దరు అబ్బాయిలకు వివాహం, కారణమిదే!
మాండ్యా: అమ్మాయిలు వివాహం చేసుకొన్న ఘటనలు చూశాం. విన్నాం. కాని, ఇద్దరు అబ్బాయిలకు గ్రామస్థులు దగ్గరుండి వివాహం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. అయితే ఇద్దరు అబ్బాయిల్లో ఓ అబ్బాయిని అమ్మాయిని తయారు చేసి మరీ వివాహం జరిపించారు.
కర్ణాటక రాష్ట్రంలోని సాగర్, మహిత్ అనే ఇద్దరు అబ్బాయిలకు వివాహం చేశారు గ్రామస్థులు. ఇద్దరూ అబ్బాయిలకు గ్రామస్తులే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని చేశారు.
ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురవాలని కోరుతూ ఈ వివాహన్ని చేశారు.మాండ్యా జిల్లాలోని కేఆర్ పేట తాలుకా సంతేబాచేహళ్ళి గ్రామంలో ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకొంది.

సాగర్ ను వరుడిగా, మహిత్ ను వధువుగా అలంకరించి గ్రామస్థులు సంప్రదాయరీతిలో ఘనంగా జరిపించారు. అయితే ఈ ఏడాదివర్షాలు కురవాలని కోరుతూ ఇద్దరు అబ్బాయిలకు గ్రామస్థులు వివాహం జరిపించారు.
అయితే మగ పిల్లలకు పెళ్ళితంతు నిర్వహించడం ఆనవాయితీగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని గ్రామపెద్దలు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications