ఆ సమాచారం ఇవ్వలేం, భద్రత పరంగా ఇబ్బందులు: ఆర్బిఐ
కొత్త రూ.500, రూ,2వేల నోట్లపై క్లీన్ ఇండియా మిషన్ ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా విషయాలను వెల్లడించేందకు నిరాకరించిన ఆర్బిఐ. ఆర్టిఐ కార్యకర్త ఈ మేరకు ఆర్బిఐకి ధరఖాస్దు చేశారు. ఈ ధరఖాస్తుపై సమాచారాన
ముంబై: కొత్త రూ. 500, రూ, 2వేల నోట్లపై ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'క్లీన్ ఇండియా మిషన్' ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా? లేదా? అన్న వివరాలను వెల్లడించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నిరాకరించింది.
సమాచార హక్కు చట్టం కింద ఈ విషయమై ఆర్బిఐను సమాచారం ఇవ్వాలని ఓ ఆర్టిఐ కార్యకర్త ఆర్జీ పెట్టాడు. అయితే ఈ ఆర్జీపై ఆర్బిఐ ఈ రకంగా స్పందించింది.

నోట్లపై కేంద్ర ప్రభుత్వ పథకాల ముద్రణ వివరాలతో కూడిన నకలు మార్గదర్శకాలను ఇవ్వలేమని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇవి ప్రజలతో పంచుకోలేని వెల్లడించింది.
కొత్త నోట్లు ఎలా ఉంటాయి? మెటీరియల్, డిజైన్ ఇవన్నీ నోట్లకు సంబంధించిన భద్రతాపరమైన ఫీచర్లు. వీటిని ప్రజలకు తెలుపలేమని కూడ ప్రకటించింది.. సెక్షన్ 8 (1)(ఎ) కింద వీటిని మినహాయింపు ఉందని అని ఆర్బీఐ ప్రకటించింది. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే అంశమని పేర్కొంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications