ఆ సమాచారం ఇవ్వలేం, భద్రత పరంగా ఇబ్బందులు: ఆర్బిఐ
కొత్త రూ.500, రూ,2వేల నోట్లపై క్లీన్ ఇండియా మిషన్ ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా విషయాలను వెల్లడించేందకు నిరాకరించిన ఆర్బిఐ. ఆర్టిఐ కార్యకర్త ఈ మేరకు ఆర్బిఐకి ధరఖాస్దు చేశారు. ఈ ధరఖాస్తుపై సమాచారాన
ముంబై: కొత్త రూ. 500, రూ, 2వేల నోట్లపై ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'క్లీన్ ఇండియా మిషన్' ప్రాజెక్టు లోగో ముద్రిస్తారా? లేదా? అన్న వివరాలను వెల్లడించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నిరాకరించింది.
సమాచార హక్కు చట్టం కింద ఈ విషయమై ఆర్బిఐను సమాచారం ఇవ్వాలని ఓ ఆర్టిఐ కార్యకర్త ఆర్జీ పెట్టాడు. అయితే ఈ ఆర్జీపై ఆర్బిఐ ఈ రకంగా స్పందించింది.

నోట్లపై కేంద్ర ప్రభుత్వ పథకాల ముద్రణ వివరాలతో కూడిన నకలు మార్గదర్శకాలను ఇవ్వలేమని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇవి ప్రజలతో పంచుకోలేని వెల్లడించింది.
కొత్త నోట్లు ఎలా ఉంటాయి? మెటీరియల్, డిజైన్ ఇవన్నీ నోట్లకు సంబంధించిన భద్రతాపరమైన ఫీచర్లు. వీటిని ప్రజలకు తెలుపలేమని కూడ ప్రకటించింది.. సెక్షన్ 8 (1)(ఎ) కింద వీటిని మినహాయింపు ఉందని అని ఆర్బీఐ ప్రకటించింది. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే అంశమని పేర్కొంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications