టీవీ బిల్డింగ్ పై బాంబుల వర్షం.. భయంతో పరిగెత్తిన న్యూస్ రీడర్.. వీడియో వైరల్
సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్ లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి మరువకముందే మరోసారి డమాస్కస్ లోని పలు అధికారిక భవనాలు, న్యూస్ ఛానెల్ బిల్డింగ్స్ పై దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. తాజాగా డమాస్కస్ లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ లక్ష్యంగా బాంబు దాడులు చేసింది. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడుల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా రాజధానిలోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
సిరియాలోని సువీడా ప్రాంతంలో మైనారిటీ వర్గం అయిన డ్రూజ్ తెగ ప్రజలకు, సైన్యానికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వీరి మధ్యలోకి ఇజ్రాయెల్ ప్రవేశించింది. డ్రూజ్ వర్గం ప్రజలకు మద్దతుగా సిరియా ప్రభుత్వం పై దాడులు చేస్తోంది. ఇదే విషయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఖట్జ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సైన్యానికి ఇచ్చిన వార్నింగ్ ముగిసింది.. ఇక దాడులను తట్టుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సిరియాపై దాడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని డ్రూజ్ తెగ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సిరియాలోని డ్రూజ్ తెగ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం రక్షిస్తుందని హామీ ఇచ్చారు ఖట్జ్.
Israel b*mbing Syria’s presidential palace captured on live TV as anchor presents news#BREAKING #BreakingNews #Syria #Israel #Damascus pic.twitter.com/z8izvTLLUK
— The Asian Chronicle (@AsianChronicle) July 16, 2025
ఈ నేపథ్యంలోనే సిరియాలోని ప్రభుత్వ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. జులై 15 న బుధవారం రోజు సిరియా రాజధాని డమాస్కస్ లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. తాజాగా రాజధాని డమాస్కస్ లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం!












Click it and Unblock the Notifications