జీవితకాల అనుభవం, స్పేస్ యాత్రపై బ్రాన్సన్.. తిరిగొచ్చిన వ్యోమ నౌక
వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయింది. వెదర్ వల్ల 'యూనిటీ 22' అంతరిక్ష నౌక ప్రయాణం నిర్ణీత సమయానికి 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి క్షేమంగా తిరిగి భూమికి చేరుకుంది. ఈ స్పేస్షిప్లో తెలుగుతేజం శిరీష ప్రయాణించారు. భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష రికార్డు సృష్టించారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కంటే ముందుగానే రిచర్డ్ బ్రాన్సన్ యాత్ర పూర్తి చేశారు. స్పేస్ టూరిజంలో సరికొత్త సంచలనంగా మారిన ఈ యాత్రతో గంటన్నరలోనే రోదసీ యాత్ర చేయొచ్చని బ్రాన్సన్ బృందం నిరూపించింది. వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్, కంపెనీలో గవర్నమెంట్ అఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన గుంటూరు అమ్మాయి శిరీష బండ్ల ఇందులో ప్రయాణించారు. ఈ పర్యటన 90 నిమిషాల్లో ముగిసింది.

Recommended Video
స్పేస్ టూర్ కోసం గత 17 ఏళ్లుగా పరిశోధనలు చేపట్టింది. ఇవాళ ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇందులో తెలుగు అమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications