వలసదారుల పడవ మునిగి 97 మంది గల్లంతు
సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది వలసదారులు గల్లంతైన ఘటన లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో చోటు చేసుకుంది.
ట్రిపోలి: సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది వలసదారులు గల్లంతైన ఘటన లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో మొత్తం 120 మంది శరణార్థులు ఉన్నారు. వారిలో దాదాపు ఇరవై మందిని లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన వారి జాడ ఇంకా తెలియలేదు.

గత మూడేళ్లలో లిబియా నుంచి లక్షా 50 మంది శరణార్థులు వెళ్లారు. వారంతా ఒక్కసారిగా పడవలు ఎక్కి, పడవ సామర్థ్యానికి మంచి ప్రయాణిస్తుండడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి ఆయుబ్ కసీమ్ మాట్లాడుతూ.. 23 మందిని కాపాడామని చెప్పారు.
పడవలో 120 మందిమి ఉన్నామని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెప్పారు. 97 మంది ఆచూకీ ఇంకా లభించలేదని, అందులో 15 మంది మహిళలు, పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications