రూ.3.57 కోట్ల నుంచి రూ.47 లక్షలకు పడిపోయింది: మూడేళ్లలో భారీగా తగ్గిన ఇమ్రాన్ ఖాన్ ఆదాయం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదాయం గత మూడేళ్లలో పెద్ద మొత్తంలో తగ్గింది. ఈ తగ్గుదల రూ.3కోట్లకు పైగా ఉంది. ఈ మేరకు సోమవారం పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అతని వార్షికాదాయం 2015లో రూ.3.56 కోట్లుగా ఉంది. 2016 నాటికి రూ.1.29 కోట్లకు పడిపోయింది.
ఇమ్రాన్ ఖాన్ ఆదాయం 2017లో రూ.47లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని డాన్ పత్రిక ప్రచురించింది. అదే సమయంలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ ఆదాయం బాగా పెరిగింది.

మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆదాయం కూడా పెరిగింది. 2010లో ఆయన వ్యవసాయ ఆదాయమే రూ.10.5కోట్లు. 2017నాటికి 13.4 కోట్లకు చేరుకుంది. అసిఫ్ అలీ జర్దారీ ఆధీనంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది. సంపదపరంగా చూస్తే బిలావల్ భుట్టో జర్దారీ ఎక్కువ సంపన్నుడు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications