ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాతపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పాతపట్నం, ఎల్ఎన్పేట మండలాలు పూర్తి పాతపట్నం నియోజకవర్గం లో చేరాయి. గతంలో నాగూరు, 2004 లో పార్వతీపురం లో గెలిచిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజు ఇక్కడి నుం డి 2009 ఎన్నికల్లో గెలిచి..2014 ఎన్నికల్లో ఓడిపోయారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఏనాడు ఓటమి ఎరుగని శత్రు చర్ల కు ఇక్కడ ఓటమి తప్పలేదు. 1996 లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి నుండి పోటీ చేసి గెలి చారు. కలమట వెంకట రమణమూర్తి 2009 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసి..2014 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసారు . 2009 ఎన్నికల్లో ఇక్కడి ప్రజారాజ్యం సైతం ప్రభావం చూపించింది. ఇక్కడి నుండి ఒకసారి స్వతంత్ర అభ్యర్ధి గా గెలిచిన కె మోహనరావు ఆ తరువాత టిడిపి నుండి నాలుగు సార్లు గెలిచారు.
15
సార్లు
ఎన్నికలు..
పాతపట్నం
నియోజకవర్గానికి
1952
నుండి
ఇప్పటి
వరకు
15
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
ఏడు
సార్లు
కాంగ్రెస్
గెలిచింది.ఆరు
సార్లు
టిడిపి
గెలిచింది.
ఒక
సారి
స్వతంత్ర
అభ్యర్ధి..2014
ఎన్నికల్లో
వైసిపి
గెలిచింది.
2009
ఎన్నికల్లో
ఇక్క
డ
నుండి
గెలిచిన
శత్రుచర్ల
విజయరామ
రాజు
ఆరు
సార్లు
ఎమ్మెల్యేగా
గెలిచి
మంత్రిగా
పని
చేసారు.
లోక్సభ
సభ్యుడిగా
నూ
మూడు
విడతలు
గెలిచారు.
2014
ఎన్నికల
సమయంలో
రాష్ట్ర
విభజన
తరువాత
తన
మేనల్లుడు
తో
కలిసి
కాంగ్రెస్
ను
వీడి
టిడిపిలో
చేరారు.
అందులో
భాగంగా
2014
ఎన్నికల్లో
టిడిపి
నుండి
ఇదే
నియోజకవర్గం
నుండి
పోటీ
చేసారు.
2014
లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
పాతపట్నం
అసెంబ్లీ
నియోజకవర్గంలో
మొత్తం
198782
ఓట్లు
ఉండగా..
అందులో
140040
ఓట్లు
పోల
య్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
కలపల
వెంకట
రమణ
కు
69320
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
శత్రుచర్ల
విజయరామ
రాజుకు
65455
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ధి
వెంకటరమణ
3865
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
గెలిచిన
వెంకట
రమణ
ఆ
తరువాత
చోటు
చేసుకున్న
రాజకీయ
పరిణామాల్లో
వైసిపి
నుండి
టిడిపిలో
కి
చేరారు.
దీంతో..వైసిపి
ఈ
స్థానంలో
నూతన
సమన్వయకర్తను
నియమించుకుంది.