కోదాడలో ఆటో,లారీ ఢీ, 5 గురు మృతి
సూర్యపేట్ జిల్లా కోదాడలో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మరలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగింది. కాగా కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో మధ్యహ్నాం భక్తులతో వెళుతున్న ఆటోను లారీ ఢీ కోట్టడడంతో ఐదురుగు ప్రాణాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు , ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుకు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది .













Click it and Unblock the Notifications