గన్ మెన్ల ను సరెండర్ చేసిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కారణమిదే
శాంతినగర్ ఎస్ ఐ వ్యవహరిస్తున్న తీరు నచ్చక తన గన్ మెన్లను సరెండర్ చేశాడు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎస్ ఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు.
ఆలంపూర్ : శాంతినగర్ ఎస్ ఐ వ్యవహరిస్తున్న తీరు నచ్చక తన గన్ మెన్లను సరెండర్ చేశాడు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎస్ ఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు.
దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఓ దళిత యువకుడిని నడిరోడ్డుపై గుండు గీయించారని ఈ విషయమై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
శాంతినగర్ ఎస్ ఐ తీరు మార్చుకోవడం లేదని పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తన నియోజకవర్గంలోని ప్రజలకు రక్షణ లేనప్పుడు తనకు రక్షణ అవసరం లేదన్నారు ఎమ్మెల్యే సంపత్ కుమార్. దళితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని చెప్పారాయన.
అందుకే తనకు రక్షణగా ఉండాల్సిన గన్ మెన్లను కూడ సరెండర్ చేస్తున్నట్టు ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రకటించారు.ఈ ప్రభుత్వంలో దళితులపై వివక్ష కొనసాగుతోందన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications