అన్యాయం చేస్తే మాత్రం: బిజెపితో బంధంపై టిఆర్ఎస్, బాబు డబుల్ గేమ్
న్యూఢిల్లీ: అంశాలవారీగా ఎన్డీయేతో తమ బంధం ఉంటుందని, తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి లోకసభ పక్ష నేత జితేందర్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు. హైకోర్టు విభజన పైన కేంద్రం గత సమావేశాల్లోనే హామీ ఇచ్చిందని చెప్పారు.

హైకోర్టు విభజన కోసం సమావేశాల్లో నిరసన తెలుపుతామన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వవద్దని చెబుతామని, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జీవో వచ్చిందని చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారన్నారు. చంద్రబాబు డబుల్ గేమ్ను తాము కేంద్రమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. భూసేకరణ బిల్లు విషయంలో రైతుల పక్షమే తమ విధానం అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications