క్రైస్తవుల ప్రార్థనల వల్లనే సిఎంల మధ్య సయోధ్య: మత్తయ్య

విజయవాడ: క్రైస్తవుల ప్రార్థనలవల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు మధ్య సయోధ్య కుదిరిందని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి, నోటుకు ఓటు కేసులో నిందితుడు జెరూషలేము మత్తయ్య అన్నారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు తీవ్రత పెరిగి రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయని గుర్తు చేశారు. అయితే, తెలుగు ప్రజలు ఊహించని రీతిలో ముఖ్యమంత్రుల మధ్య, టిఆర్ఎస్- టిడిపి శ్రేణుల మధ్య సయోధ్య ఏర్పడిందని అన్నారు.
ఈ ఆశ్చర్యం, అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి, క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తించాల్సిందిగా జెరూషలేము మత్తయ్య కోరారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications