క్రైస్తవుల ప్రార్థనల వల్లనే సిఎంల మధ్య సయోధ్య: మత్తయ్య

విజయవాడ: క్రైస్తవుల ప్రార్థనలవల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు మధ్య సయోధ్య కుదిరిందని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి, నోటుకు ఓటు కేసులో నిందితుడు జెరూషలేము మత్తయ్య అన్నారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు తీవ్రత పెరిగి రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయని గుర్తు చేశారు. అయితే, తెలుగు ప్రజలు ఊహించని రీతిలో ముఖ్యమంత్రుల మధ్య, టిఆర్ఎస్- టిడిపి శ్రేణుల మధ్య సయోధ్య ఏర్పడిందని అన్నారు.
ఈ ఆశ్చర్యం, అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి, క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తించాల్సిందిగా జెరూషలేము మత్తయ్య కోరారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications