Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రైస్తవుల ప్రార్థనల వల్లనే సిఎంల మధ్య సయోధ్య: మత్తయ్య

Mattaiah

విజయవాడ: క్రైస్తవుల ప్రార్థనలవల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు మధ్య సయోధ్య కుదిరిందని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి, నోటుకు ఓటు కేసులో నిందితుడు జెరూషలేము మత్తయ్య అన్నారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు తీవ్రత పెరిగి రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయని గుర్తు చేశారు. అయితే, తెలుగు ప్రజలు ఊహించని రీతిలో ముఖ్యమంత్రుల మధ్య, టిఆర్ఎస్- టిడిపి శ్రేణుల మధ్య సయోధ్య ఏర్పడిందని అన్నారు.

ఈ ఆశ్చర్యం, అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి, క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తించాల్సిందిగా జెరూషలేము మత్తయ్య కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+