ఉప్పల్: బెలూన్లెగిరేసి, కెసిఆర్ అభివాదం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.
ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షం మ్యాచుకు కొంత ఆటంకం కలిగించింది. ఈ మ్యాచులో హైదరాబాద్ పై బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది.
కెసిఆర్ అభివాదం
నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.
కెసిఆర్
ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు.
శాంతి కపోతం ఎగరేస్తూ
అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షం మ్యాచుకు కొంత ఆటంకం కలిగించింది.
కెసిఆర్
ఈ మ్యాచులో హైదరాబాద్ పై బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది.
కెసిఆర్
ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచును సిఎం కెసిఆర్ ప్రత్యక్షంగా వీక్షించారు.
కెసిఆర్
ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.