రెండో వివాహం చేసుకొన్న ఎస్ ఐ పై మొదటి భార్య ఫిర్యాదు
కరీంనగర్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. మొదటి భార్య ఉండగానే మరో మహిళను వివాహం చేసుకొన్న భర్త పై చర్య తీసుకోవాలని ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. సాధారణ వ్యక్తిపై ఈ మహిళ ఫిర్యాదు చేయలేదు. సాక్షాత్తు ఎస్ ఐ పైనే ఆమె పిర్యాదు చేసింది.
కరీంనగర్ పట్టణంలోని త్రీ టౌన్ లో ఎస్ ఐ గా రఫిక్ పనిచేస్తున్నాడు.ఆయనకు ఇదివరకే వివాహం జరిగింది.అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకొన్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది.ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకోవడంతో మొదటి భార్యే కాదు.. రెండో భార్య తండ్రి కూడ రఫిక్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.వివాహం జరిగిన విషయాన్ని రహాస్యంగా తన కూతురును మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేశాడు,
చట్టాన్ని రక్షించాల్సిన భాద్యతల్లో ఉండి కూడ తానే చట్టాన్ని రక్షించకుండా తుంగలో తొక్కాడు ఆ పోలీస్ అధికారి.ఆయనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications