వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏమైంది ? రాపోలు బీజేపిలో !

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కోక్కరుగా పార్టీ మారుతున్నారు.కీలక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సిద్దాంతకర్తలు ,సీనియర్ పార్టీ సీనియకులు , రాష్ట్ర నాయకులైతే టీఆర్ఎస్ లో దేశ నాయకులైతే బీజేపీలో చేరుతున్నారు.తాజాగా మరో మాజి ఎంపీ పార్టీ సీనియర్ నేత, రాపోల్ అనంద్ భాస్కర్ బీజేపీలో చేరారు.

ఒకదశలో సోనియాగాంధి నేరుగా పిలిచి రాజ్యసభకు నామినేట్ చేసిన రాపోలు ఆనంద్ భాస్కర్ బిజేపిలో చేరడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. పార్టీ కార్యాలయంలో చాల కాలం పాటు పనిచేసిన రాపోలు నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.దీంతో తాను ఏపార్టీలో చేరనని సైతం ప్రకటించారు.

ex cong mp rapolu joins in bjp

కాగా నేడు ఆయన ఢిల్లిలో కేంద్రమంత్రి జేపి నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. కాగా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసి కార్యదర్శి,మాజీ ఎంఎల్‌సీ పోంగులేటీ సుధాకర్ రెడ్డి తోపాటు పార్టీ మరో సీనియర్ నేత డీకే అరుణ సైతం బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే , తెలంగాణ కాంగ్రెస్ లో జిల్లా,రాష్ట్ర్ర స్థాయి నేతలైతే స్థానిక టిఆర్ఎస్ పార్టీలో ,జాతీయ స్థాయి నేతలైతే బీజేపీలో చేరుతుండడం ఆపార్టీ నేతలను గందరగోళానికి గురిచేస్తోంది.

English summary
conress senior leader ,ex mp rapolu anand bhasker joins in bjp, and last month he resinged to congress party for some resons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X