నరేంద్ర మోడీ మరో షాక్: నోట్ల మార్పిడికి బ్రేక్ అంటూ ప్రచారం, వివరణ
కేంద్రం నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలని చూస్తోందని తెలుస్తోందని పెద్ద ఎత్తున శుక్రవారం నాడు వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: పాత నోట్లతో కొత్త నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని తెలుస్తోంది. పలు మీడియా ఛానల్స్ శుక్రవారం నాడు కొన్ని షాకింగ్ ప్రసారాలు చేశాయి. కేంద్రం నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలని చూస్తోందని తెలుస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు 'వన్ ఇండియా'తో మాట్లాడుతూ.. కేంద్రం నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలనుకుంటుందనే ప్రచారం అవాస్తవమైనదని చెప్పారు. మార్పిడిని ఇప్పుడు ఆపివేసే ఆలోచన లేదని చెప్పారు. అది అబద్దపు ప్రచారమని అభిప్రాయపడ్డారు.

కాగా, రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరో షాకింగ్ నిర్ణయానికి వచ్చినట్లుగా జోరుగా ప్రచారం సాగింది.
కొద్ది రోజుల పాటు బ్యాంకులలో నగదు మార్పిడిని నిలిపివేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోందని పేర్కొన్నాయి. బ్యాంకుల వద్ద రద్దీ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications