కాకతీయ యూనివర్సిటీలో చొక్కాలు పట్టుకొని విద్యార్థుల బాహాబాహీ
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చాయి.
అయితే తాము బంద్ పాటించమని ఇంజినీరింగ్ విద్యార్థులు చెప్పారు. దీంతో విద్యార్థి సంఘాలకు, ఇంజినీరంగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు చొక్కాలు పట్టుకొని బాహాబాహీకి దిగారు.

ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. కేయూలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు రెండు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
కేయూ నుంచి స్పందన లేకపోవడంతో బందుకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ఇంజినీరంగ్ డిపార్టుమెంటును బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా.. వారు అడ్డు తగిలారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications