రామచంద్రాపురం ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్ని ప్రమాదం, రూ.5 కోట్ల నష్టం?
హైదరాబాద్: హైద్రాబాద్ రామచంద్రాపురం పారిశ్రామిక వాడలోని బండ్లగూడ అగర్వాల్ గోడౌన్లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. సుమారు రూ5 కోట్ల ఆస్తినష్టం సంభవించింది.ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
హైద్రాబాద్ రామచంద్రాపురం పారిశ్రామిక వాడలోని బండ్లగూడ అగర్వాల్ గోడౌన్లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

టైర్ల గోడౌన్ కావడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అగ్ని ప్రమాదం ఎలా సంబవించిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ సుమారు రూ.5 కోట్ల రూపాయాల ఆస్తి నష్టం చోటు చేసుకొందని సమాచారం.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications