వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ డీఎస్ కొడుకు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, 11 మంది అమ్మాయిలు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

నేను ఎవర్నీ వేధించలేదు.. ఇదంతా రాజకీయ కుట్ర: డీఎస్ కుమారుడు సంజయ్

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 11 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, మహిళా సంఘం నేతలు కలిసి హో మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కలిశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు హోంమంత్రి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

తన సొంత శాంకరి నర్సింహ్ కళాశాలలోని విద్యార్థులను సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రేపు డీజీపీ, కమిషనర్‌ను కలవాలని హోంమంత్రి నాయిని వారికి సూచించారు. తక్షణం సంజయ్‌ను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

Harassment allegations on D Srinivass son Sanjay

ఈ సందర్భంగా నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని చెప్పారు. హోంమంత్రిని కలిసిన అనంతరం పీవోడబ్ల్యు సంధ్య మీడియాతో మాట్లాడారు. తక్షణం సంజయ్‌ను అరెస్టు చేయాలన్నారు. కాలేజీ పర్మిషన్ రద్దు చేయాలన్నారు.

English summary
Harassment allegations on Rajya Sabha Member D Srinivas's son Sanjay. Nursing girl students, who are studying in Sanjay nursing college, along with parents and woman leader Sandhya met Home Minister Nayini Narsimha Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X