దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్యుహరచన చేశారు. దీనికి సంబంధించి ఇవాల అధికారులతో ఏం చేయాలనే అంశం చర్చించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ .. తమ శాఖపై ఫోకస్ చేశారు. కేసీఆర్ తొలి దఫా క్యాబినెట్లో కూడా కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖలను చూశారు. ఇవాళ అధికారులతో పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లకు అవసరమైన కార్యాచరణను విభాగాలవారీగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని గుర్తుచేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications