రూ. 45వేలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించి పట్టుచీరల కొనుగోలు
రూ. 45వేలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించి పట్టుచీరల కొనుగోలు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్దేశానికి మరింత ప్రచారం కలిగించేలా మంత్రి కేటీఆర్.. తన డెబిట్ కార్డును ఉపయోగించి పట్టు చీరలు కొనుగోలు చేశారు.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపురంలోని అపెరల్ టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు మంత్రి కేటీఆర్. అక్కడి చీరలను చూసిన ఆయన.. ఎంతో బాగున్నాయంటూ అబ్బురపడ్డారు.

అక్కడ తయారైన పట్టు చీరలను చూసి ముగ్ధుడైన కేటీఆర్.. తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం మూడు పట్టు చీరలు కొన్నారు. చెల్న దేశాయ్ రూపొందించిన ఈ పట్టు చీరలతో పాటు రెండు పట్టు పావడాలను రూ. 45 వేలు పెట్టి కొనుగోలు చేశారు కేటీఆర్. కాగా ఆ మొత్తాన్ని తన డెబిట్ కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతన్నల కోసం కొత్త పాలసీని తేనున్నామని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను పెంచనున్నామని స్పష్టం చేశారు. వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తామని, ఆపై మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications