'కేటీఆర్ మంత్రి హోదాను పక్కన పెట్టి ఈవెంట్ మేనేజర్గా వ్యవహరించారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రమోషన్కు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సదస్సు వేదిక అయిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మండిపడ్డారు.
కేటీఆర్ మంత్రి హోదాను మరిచిపెట్టి ఈవెంట్ మేనేజర్గా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. స్వయం సహాయక సంఘాలను తెరాస చంపేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు రూ.5000 కోట్ల రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో ప్రారంభంలోను ప్రోటోకాల్ పాటించలేదని ధ్వజమెత్తారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications