'కేటీఆర్ మంత్రి హోదాను పక్కన పెట్టి ఈవెంట్ మేనేజర్గా వ్యవహరించారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రమోషన్కు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సదస్సు వేదిక అయిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మండిపడ్డారు.
కేటీఆర్ మంత్రి హోదాను మరిచిపెట్టి ఈవెంట్ మేనేజర్గా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. స్వయం సహాయక సంఘాలను తెరాస చంపేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు రూ.5000 కోట్ల రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో ప్రారంభంలోను ప్రోటోకాల్ పాటించలేదని ధ్వజమెత్తారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications