నయీం లింక్స్: మల్రెడ్డికి మంచిరెడ్డి సవాల్
మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. పరస్పర ఆరోపణలతో ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నయీంతో సంబంధాలున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించడంతో ఈ వివాదానికి తెరలేసింది. ఇరువురు మంత్రుల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆరోపణల పర్వం సాగుతోంది. మల్ రెడ్డి ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. ఈ సందర్బంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. దమ్ముంటే.. మల్ రెడ్డి తనతో చర్చకు రావాల్సిందిగా సవాల్ చేశారు. మరో రెండు గంటలపాటు చౌరస్తాలోనే బైఠాయిస్తానని చెప్పిన కిషన్ రెడ్డి.. మల్ రెడ్డి వచ్చి నయీంతో తనకున్న సంబంధాలను రుజువు చేయాలన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications