'కిరణ్ కుమార్ రెడ్డీ! ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో'
హైదరాబాద్: ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.

విలేకరులతో..
ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో సీట్ల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ చేసిన సందర్భంగా బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఒక్క రూపాయి ఇవ్వనన్నావుగా
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఆ రోజు నిండు సభలో కిరణ్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మేం ప్రతి రంగానికీ నిధులు కేటాయించుకుంటున్నామని, ఇప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకొంటావో చెప్పుకో అని నాయిని వ్యాఖ్యానించారు.

మనమే ముందు
తెలంగాణను సాధించుకున్నదే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కార్మిక శాఖ ముందంజలో ఉందన్నారు. ప్రతి విద్యార్ధికీ ఉపాధి లభించాలన్న లక్ష్యంతో ఐటీఐలు విద్యనందిస్తున్నాయన్నారు.

జాబ్ మేళాల విస్తరణ
తెలిపారు. యువతకు ఉద్యోగాలను అందించే లక్ష్యంతో కార్మిక శాఖ నిర్వహిస్తున్న జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 31 జిల్లాల్లో కూడా జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications