వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారం లైసెన్స్ గా భావించొద్దు.. టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి చురకలు

|
Google Oneindia TeluguNews

కొడంగల్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పుడే ఏం మాట్లాడలేమని.. పార్టీ నేతలతో కూలంకషంగా చర్చించాక వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా, టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేసిందా లాంటి విషయాలపై సమగ్ర చర్చ అవసరమన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజమేనని.. వాటితో సంబంధం లేకుండా ప్రజాపక్షం వహిస్తామని చెప్పుకొచ్చారు. దాదాపు యాభై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గెలుపోటములను ఒకే రీతిన చూస్తుందని చెప్పారు

revanth reddy accepted defeat and satires on trs

అటు ఓటమిని అంగీకరిస్తూనే.. ఇటు టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఈ విజయాన్ని టీఆర్ఎస్ అదనుగా తీసుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలిచ్చిన లైసెన్స్ గా భావించొద్దని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు.

revanth reddy accepted defeat and satires on trs

English summary
Congress Party Working President Revanth Reddy responded to the Telangana Assembly poll results. He said that We can't talk right now.. After discussing the party leaders, the details will be revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X