ఉరిశిక్షకు సిద్ధం, నేనేంటో కేటీఆర్ ఏంటో తెలుస్తుంది: రేవంత్ రెడ్డి
తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
చదవండి: తెరపైకి అల్లు అర్జున్, రానా, రవితేజ.. ఎందుకంటే: డ్రగ్ కేసులో చార్మి దాటవేస్తే
తాను డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతే ఉరిశిక్షకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. తన నుంచి, అలాగే మంత్రి కేటీఆర్ నుంచి రక్త నమూనాలు తీసుకొని పరిశీలిస్తే ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు.

పుట్టినప్పటి నుంచి ఇంత వరకు తాను డ్రగ్స్ ముట్టినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. డ్రగ్స్ అధికారులకు కేవలం గుడుంబా, గంజాయి పట్టుకునేందుకు మాత్రమే అధికారం ఉందన్నారు.
ఇంటర్నేషనల్ స్థాయిలో డ్రగ్స్ వ్యవహారం కొనసాగినప్పుడు కేంద్రం సహకారం తీసుకోవాలన్నారు. డ్రగ్స్ వాడే వారిని మాత్రమే కాదని, తయారుదారీలను కూడా పట్టుకుంటేనే ప్రయోజనం అన్నారు.
More From
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications