ఉరిశిక్షకు సిద్ధం, నేనేంటో కేటీఆర్ ఏంటో తెలుస్తుంది: రేవంత్ రెడ్డి
తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
చదవండి: తెరపైకి అల్లు అర్జున్, రానా, రవితేజ.. ఎందుకంటే: డ్రగ్ కేసులో చార్మి దాటవేస్తే
తాను డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతే ఉరిశిక్షకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. తన నుంచి, అలాగే మంత్రి కేటీఆర్ నుంచి రక్త నమూనాలు తీసుకొని పరిశీలిస్తే ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు.

పుట్టినప్పటి నుంచి ఇంత వరకు తాను డ్రగ్స్ ముట్టినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. డ్రగ్స్ అధికారులకు కేవలం గుడుంబా, గంజాయి పట్టుకునేందుకు మాత్రమే అధికారం ఉందన్నారు.
ఇంటర్నేషనల్ స్థాయిలో డ్రగ్స్ వ్యవహారం కొనసాగినప్పుడు కేంద్రం సహకారం తీసుకోవాలన్నారు. డ్రగ్స్ వాడే వారిని మాత్రమే కాదని, తయారుదారీలను కూడా పట్టుకుంటేనే ప్రయోజనం అన్నారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications