ఉద్యోగం కోసం వెళ్లి నైజీరియా బందీలుగా..: ఒకరు పాలమూరు టెక్కీ
ఢిల్లీ: ఉద్యోగం కోసం ఆఫ్రికా వెళ్లి నైజీరియా నౌకాదళ చెరలో న్న తమ కుమారులను కాపాడాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు బాధిత కుటుంబ సభ్యులు బుధవారం విజ్ఢప్తి చేశారు.
తెలంగాణ, హర్యానా, చండీగఢ్, యూపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పదకొండు మంది ఇంజినీర్లను నైజీరియా నౌకాదళం అదుపులోకి తీసుకుంది. కంపెనీ పనిమీద ఓడలో కామెరూన్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
తమ కుమారులను విడిపించాలని, ఆక్కడి కోర్టు తీర్పు ఆలస్యంగా రావడంతో విడుదలలో జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, బందీలలో తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇంజనీర్ కూడా ఒకరు ఉన్నారు. జిల్లాలోని కొత్తకోటకు చెందిన దశరథ్ తనయుడు మనోజ్ కుమార్ బందీలలో ఉన్నారు. వీరు హైదరాబాదులో ఉంటున్నారు.
మనోజ్ ముంబై కన్సల్టెన్సీ ద్వారా 2013లో ఘనా వెళ్లారు. కంపెనీ పాత ఓడను విక్రయించేందుకు 2014 ఏప్రిల్లో కామెరూన్ వెళ్తుండగా ఓడ సముద్రం మధ్యలో పాడైంది. దాని మరమ్మతుకు యత్నిస్తుండగా నైజిరియా పోలీసులు.. ఓడను పరిశీలించి అందులో ఇంధనం తదితరాలు అక్రమంగా వెళ్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications