3అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిన పాప, కాపాడపోయిన పదేళ్ల చిన్నారి: ఇద్దరూ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే కాలనీలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇధ్దరు చిన్నారులు మూడంతస్తుల భవనం నుంచి కిందపడి మృతి చెందారు.
18 నెలల చిన్నారి శ్రేయను కాపాడబోయి పల్లవి అనే పదేళ్ల చిన్నారి కాలుజారి పడిపోయింది. మూడో అంతస్తు నుంచి చిన్నారి కిందపడుతుండగా పల్లవి కాపాడబోయింది. భవనంపై నుంచి పాప పడిపోకుండా కొద్దిసేపు చిన్నారిని పల్లవి పట్టుకుంది.

చిన్నారి టీషర్ట్ చినిగిపోవడంతో పద్దెనిమిది నెలల పాప శ్రేయ మృతి చెందింది. చిన్నారిని పట్టుకునే క్రమంలో పల్లవి కూడా కాలు జారి భవనంపై నుంచి పడి మృతి చెందింది.
ఈ ఘటనను పై అంతస్తు నుంచి చూస్తూ చిన్నారులను కాపాడేందుకు ఓ మహిళ ప్రయత్నం చేసింది. కానీ కిందకు వచ్చేసరికి ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాలతో మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రేయ, పల్లవిలు భవనం టెర్రాస్ పైన ఆడుకుంటున్నారు. ఆ సమయంలో శ్రేయ జారి పడింది. శ్రేయను కాపాడే క్రమంలో పల్లవి ప్రాణాలు కోల్పోయింది.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications