చికాగోలో కూచిపూడి నృత్య ప్రదర్శన

చికాగోలో మొట్టమొదటి సారిగా లాస్యం 14వ శతాబ్ధపు భామాకలాపం నృత్య రూపకాన్ని ప్రదర్శించింది. వారు చేసిన ఉల్లాసవంతమైన మరియు చిరస్మరణీయమైన రూపకం, హేమామాలిని సూత్రధారి(మాధవి)గా, మనోలాస్యా పరేపా సత్యభామగా, జలజ శ్రీకృష్ణునిగా వారి వారి పాత్రలకు జీవం ఉట్టిపడేలా ప్రదిర్శించిన తీరు ప్రేక్షకులకు అలరింపజేసింది. నాటి యదార్థమైన కూచిపూడి సంగీతం, అభిన యాన్ని గుర్తుచేసాయి.












Click it and Unblock the Notifications