మరో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం, తెలుగు విద్యార్థుల గోల

దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. విశ్వవిద్యాలయం మూతబడినప్పటికీ విద్యార్థుల నుండి వసూలు చేసిన భారీ డబ్బును యాజమాన్యం విద్యార్థులకు ఇవ్వలేదు. మరో విషయం ఏమంటే ఇందులో చేరిన వారిలో అధిక శాతం ట్రైవ్యాలీ యూనివర్శిటీ బాధితులే కావడం గమనార్హం. కాగా బాధిత తెలుగు విద్యార్థులకు నాటస్ అనే తెలుగు సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చింది. బాధితులు నాటస్ను ఆశ్రయిస్తే వారికి చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవలే అమెరికాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీలో కూడా లిమిట్ కంటే ఎక్కువ మంది ఉండటంతో ఆ యూనివర్శిటీ సైతం మూత పడింది. అందులోనూ తెలుగు విద్యార్థులే అధికంగా ఉన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయల ఎన్నిక విషయంలో పకడ్బందీగా లేక పోవడంతో మన వారే ఎక్కువగా బాధితులు అవుతున్నారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications