వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొయిలీపై ఎన్నారైల ఆగ్రహం
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, మంత్రుల పక్షం తీసుకుని ప్రజాస్వామ్య పవిత్ర స్థలమైన పార్లమెంటులో రాజ్యాంగం గురించి తెలియకుండా మొయిలీ ఆ విధంగా మాట్లాడి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. 294 మంది సభ్యుల శాసనసభలో 175 అంటే 60 శాతం మంది శాసనసభ్యులు సీమాంధ్రకే చెందినవారైనప్పుడు శాసనసభలో తీర్మానం ఆమోదం పొందడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. పార్లమెంటులో మెజారిటీ ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను రాష్ట్రస్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నిరాధారమైన ప్రకటన చేసినందుకు మొయిలీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిఎఫ్ డిమాండ్ చేసింది.
Comments
ఎన్నారై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వీరప్ప మొయిలీ యూరోప్ NRI telangana development forum veerappa moily europe
English summary
Telangana Development Forum UK & Europe, severely condemns the statement given by Mr. Veerappa Moily in parliament “mentioned that that for formation of a new state a resolution has to be first passed by the Andhra Pradesh Assembly”It is very pity that being a member of parliament, Mr. Moily doesn’t have awareness on Indian constitution.
Story first published: Friday, February 25, 2011, 9:54 [IST]