హిదాయత్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగం దిగ్భ్రాంతి
కువైట్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ హిదాయత్ ఇటీవలే కరోనా బారినపడి మృతి చెందారు. ఈ విషషయం తెలిసిన కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.
ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. గతంలో 2018లో కువైట్లో జరిపిన మినీ మహనాడుకు హిదాయత్ని అహ్వానించామని, వీసా కూడా వచ్చిందని అయితే కొన్ని అనివార్యకారణాల వలన హాజరు కాలేకపొయారని అన్నారు.

హిదాయత్ చాలా నిబద్దతవున్న మైనార్టీ నాయకుడు అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. తెలుగుదేశం కువైట్ కార్యవర్గం తరపున హిదాయత్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని కోరుతున్నామన్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications