హిదాయత్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగం దిగ్భ్రాంతి
కువైట్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ హిదాయత్ ఇటీవలే కరోనా బారినపడి మృతి చెందారు. ఈ విషషయం తెలిసిన కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.
ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. గతంలో 2018లో కువైట్లో జరిపిన మినీ మహనాడుకు హిదాయత్ని అహ్వానించామని, వీసా కూడా వచ్చిందని అయితే కొన్ని అనివార్యకారణాల వలన హాజరు కాలేకపొయారని అన్నారు.

హిదాయత్ చాలా నిబద్దతవున్న మైనార్టీ నాయకుడు అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. తెలుగుదేశం కువైట్ కార్యవర్గం తరపున హిదాయత్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని కోరుతున్నామన్నారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications