వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆది మానవుడికీహనుమంతుడికీ లింకు!

By Staff
|
Google Oneindia TeluguNews

రామాయణంలోపేర్కొన్న చోటనే సముద్రంలో ముప్పై కిలో మీటర్లపొడవునా సున్నపురాతి వరుస ఉన్నట్టు ఇటీవల నాసా( నేషనల్‌రిమోట్‌ సెన్సింగ్‌ ఏజె న్సీ)ప్రకటించింది. ఇది సముద్రంలో మునిగిపోయినవంతెనలా ఉండడం విశేషం (కిందఉన్న నాసా ఫోటోలు చూడండి). ఇది భారత్‌-శ్రీలంకలను కలిపే ఒక సింధుశాఖలో ఉంది. ఇతిహాసాలకు, ఆధునిక సైన్సునుజోడించడం హాస్యాస్పదంగా అన్పించినా ఈవంతెన ఆశ్చర్యం కలిగించిక మానదు.

BRIDGE BETWEEN INDIA AND SRILANKAఅయితే శాస్త్రవేత్తలురామాయణంలో పిడకల వేటకువెళ్ళడం లేదు. రామాయణం ప్రస్తావనలేకుండా 17,50,000 ఏళ్ళనాటిదిగా చెబుతున్న ఈ వంతెనను ఎలానిర్మించారు? ఈ ప్రాంతంలో ఆ కాలంలో నివసించినమానవులు ఎలా ఉండేవారన్నఅంశాలపై ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. రామాయణం త్రేతాయుగం (సుమారు 17 లక్షలఏళ్ళ)నాటిది.

ఆకాలంలో శ్రీలంకలో ఆది మానవులు నివసించినట్టుఆర్కియాలజిస్టులు చాలా కాలం క్రితమే పరిశోధనల్లో నిర్ధారించారు. ఆదిమానవుడు కోతిని పోలి ఉంటాడు.రామాయణంలో కూడా ఈ వంతెనకట్టింది శ్రీరాముడి పర్యవేక్షణ్లోవానర సైన్యమే అని రాసి ఉంది. ఆదిమానవుడి జీవితంతోపాటు ఆర్కియాలజిస్టులురామాయణాన్ని కూడా లింక్‌ చేసిపరిశోధనలు చేస్తే భారతీయ ఇతిహాసాలగొప్పతనం ప్రపంచానికంతటికీతెలిసే అవకాశం ఉంటుంది.

-సిహెచ్‌ శ్రీనివాసరావు

BRIDGE BETWEEN INDIA AND SRILANKAHanuman
పదిహేడులక్షల ఏళ్ళ నాటి (రామాయణ కాలం) హనుమంతుడి ఊహా చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X