వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోరౌండు సాధ్యమే!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో మలివిడత చర్చల విషయంలో ప్రభుత్వం ఇప్పుడుతటపటాయిస్తున్నట్టు కన్పిస్తున్నా రెండోవిడత చర్చలు జరగడానికే ఎక్కువఅవకాశాలున్నాయి. నక్సలైట్లతో శాంతి చర్చల్లో ప్రధానాంశంగా ఉన్నభూమిసమస్య పరిష్కారానికి మంత్రులతో కూడినకమిటీని నియమించాలనిప్రభుత్వం యోచిస్తోంది. మిగులు భూములపంపిణీ విషయంలోనే నక్సలైట్లుగట్టిగా పట్టుబడుతున్నందునప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తోంది.భూముల పంపిణీకి న్యాయ అధికారులతోకమిషన్‌ వేస్తామని ప్రభుత్వంప్రతిపాదించినా నక్సలైట్లు తిరస్కరించినవిషయం తెలిసిందే. న్యాయవ్యవస్ధమీద కూడా తమకు నమ్మకం లేదనినక్సల్స్‌ చెప్పకనే చెప్పారు.

ప్రజాసంఘాలప్రతినిధులతో మిగులు భూముల కమిటీ నియమించాలనినక్సలైట్లు సూచించారు. అయితే మంత్రులకమిటీని నక్సలైట్లుఅంగీకరిస్తారో లేదో చూడాలి. అయితే మంత్రుల కమిటీలో ప్రజా సంఘాలకుకూడాప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక కేసుల ఎత్తివేత పెద్దఅవరోధం కాబోదు. వివిధ ప్రైవేటుసంస్ధలకు కేటాయించిన భూములను కూడా స్వాధీనంచేసుకునే విషయంలోప్రభుత్వం అంగీకరించడం లేదు. నక్సలైట్లు ఆభూములను కూడాస్వాధీనం చేసుకోవాలంటున్నారు. రామోజీఫిల్మ్‌ సిటీ, సంఘీనగర్‌ వంటి వాటినికమిటీ విచారణాంశాల్లో ఉంచాలని నక్సలైట్లుపట్టుబట్టే అవకాశముంది.

సమాంతరశక్తులు!
ఇందిరమ్మభూమి
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X