మృతిచెందిన అలీబాబాకు 40మంది అవినీతిపరులు ఉన్నారు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ రైతులకు, ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన ముదిగొండ, గువ్వలగూడెం, గోకినపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications