చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని(ఫోటోలు)
హైదరాబాద్: బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సినీ నటి పావని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పావని మాట్లాడుతూ డిజైనర్లు మనసుకు హత్తుకునే ఉత్పత్తులను తయారు చేస్తున్నారని అన్నారు.
వస్త్ర ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సినీ నటి పావని ఎగ్జిబిషన్లోని స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ తర్వాత స్టాల్స్లోని ఉత్పత్తులను ధరించి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వందల మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.
ఈ ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా నటి పావని నడుముపై చేతుల వేసి, వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు చూపరులను మతిపోగోడుతున్నాయి.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సినీ నటి పావని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పావని మాట్లాడుతూ డిజైనర్లు మనసుకు హత్తుకునే ఉత్పత్తులను తయారు చేస్తున్నారని అన్నారు.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
వస్త్ర ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సినీ నటి పావని ఎగ్జిబిషన్లోని స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
ఆ తర్వాత స్టాల్స్లోని ఉత్పత్తులను ధరించి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వందల మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.

చూపరుల మతి పోగొట్టిన సినీనటి పావని
ఈ ట్రెండ్జ్స్ డిజైనర్ వస్త్ర ప్రదర్శన 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా నటి పావని నడుముపై చేతుల వేసి, వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు చూపరులను మతిపోగోడుతున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications