పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది.
ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మరోవైపు మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.
ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications