పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది.
ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మరోవైపు మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.
ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్డీ కన్వెక్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
మాదాపూర్లోని హైటెక్స్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు
ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications