హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెక్షన్ సెంటర్‍‌‌లో ఘనంగా జరిగింది.

ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మరోవైపు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెక్షన్ సెంటర్‍‌‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు


నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెక్షన్ సెంటర్‍‌‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెక్షన్ సెంటర్‍‌‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెక్షన్ సెంటర్‍‌‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

నగరంలో గురువారం పెళ్లిసందడి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న జోగు రామన్న కుమారుడు మహేందర్ వివాహం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెక్షన్ సెంటర్‍‌‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

 పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

 పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

 పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

పెళ్లిసందడి: వధూవరులను ఆశీర్వదించారు

ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

English summary
Minister Jogu ramanna son marriage at kompally in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X