ఎపిఎన్జీవో: అశోక్ బాబుకు జగన్ చెక్ చెబుతారా?

ఇరువర్గాల తరఫున 17 మంది చొప్పున ప్యానల్ తయారయింది. వీరంతా ఆదివారం ఎపిఎన్జీవో హోంలో నామినేషన్లను దాఖలు చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. ఈ ఉద్యమాన్ని ఎపిఎన్జీవోలు ముందుండి నడిపించారు. దీంతో ఎపిఎన్జీవోకు సీమాంధ్రలో ప్రాధాన్యత ఏర్పడింది. దీనిని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎపిఎన్జీవోలు శనివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దూరంగా ఉంది. అశోక్ బాబుపై జగన్ వైఖరి కారణంగానే ఆ పార్టీ దూరంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ బాబును ఓడించి ఎపిఎన్జీవోపై పట్టు సాధించే దిశలో జగన్ పావులు కదుపుతున్నారంటున్నారు. అందుకు ఎపిఎన్జీవో ఎన్నికలను జగన్ ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎపిఎన్జీవోలో చీలిక తీసుకు వచ్చి తమకు అనుకూలంగా ఉండే వారిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఆదివారం నామినేషన్ అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ... ఎన్నికలు సజావుగానే సాగుతాయని, 17 మంది సభ్యుల తమ ఫ్యానల్ విజయం సాధిస్తుందని, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎప్పుడు గతంలో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications