కమ్మవారికి ఒక్కటేనా?

తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియని పరిస్ధితుల్లో కమ్మవారికి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిపోయిందని గుంటూరు జిల్లాకు చెందిన ఆ సామాజిక వర్గం మేధావి ఒకరు అభిప్రాయపడ్డారు. గల్లా అరుణకుమారికి ప్రాధాన్యం గల రోడ్లు భవనాల శాఖను కేటాయించినా ఆ శాఖ మీద పెత్తనం వైఎస్ శిబిరానిదే అన్నది స్పష్టమవుతోంది. కాపులకు కూడా రెండు మంత్రి పదవులే దక్కడంపై ఆ సామాజిక వర్గంలో నిరసన వ్యక్తమవుతోంది.
More From
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications