నిత్యానంద ఎక్స్ పోర్ట్స్ ఏమిటి?

ఆశ్రమానికి వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం ముఖ్యోద్దేశ్యంగా ఈ వ్యాపార కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్ర వ్యవహారాలను నిత్యానంద సోదరుడు నిర్వహించేవాడని, రాసలీలల సీడీలను బహిర్గతం చేసిన నిత్యానంద డ్రైవర్ లెనిన్ కురుపన్ మరో బాంబ్ విసిరారు. ధ్యానం చికిత్సల పేరిట సుమారు 11.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కురుపన్ ఆరోపించారు.
2009 నవంబర్, డిసెంబర్ నెలల్లో 250 మంది విదేశీ భక్తుల నుంచి 6 వేల డాలర్లను హీలింగ్ ధ్యానం పేరిట వసూలు చేసినట్టు ఆయన తెలిపారు. ఇదే కాకుండా ఆశ్రమం లోపల సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. బిడది వద్ద ఉన్న ఆశ్రమం వ్యాపార కేంద్రంగా ఉండి నవంబర్లో జరిగిన మూడు నెలల హీలింగ్లో పాల్గొన్న నూరు మంది నుంచి 8 వేల డాలర్లను వసూలు చేసినట్టుగా ఆయన ఆరోపించారు.
ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే సుమారు 4 కోట్ల వరకు సేకరించారన్నారు. నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన 4 రోజుల ఎన్ఎస్పి కార్యక్రమంలో పాల్గొన్న మూడు వేల మంది ప్రతినిధుల వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద 5 వేలు వసూలు చేసి మొత్తం రూ.1.5 కోటి వసూలు చేసినట్లు తెలిపారు. కొన్ని కుటుంబాలకు చేసే పడపూజ పేరిట పది నిమిషాల కార్యక్రమానికి 25 వేలు వసూలు చేయగా, విదేశీ భక్తులకు ప్రత్యేక ధరలు నిర్ణయించేవారన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications