వైయస్ జగన్ గార్డియన్ గా జనార్ధన్ రెడ్డి!

కడప ఎంపీ జగన్ కి మంచి భవిష్యత్తు ఉందని, ఆయనకు తాము మద్దతిస్తామని నిన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే ఆయన అధిష్ఠానం ఆదేశానుసారం పని చేయాలని సలహా ఇచ్చారు. నెల్లూరులోని ఇందిరాభవన్ లో మంగళవారం నేదురుమల్లికి ఆత్మీయ సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సోనియాగాంధీ మాటే వేదమన్నారు. నెల్లూరు పార్లమెంటు స్ధానాన్ని తాను ఆశించానని, అయితే సోనియా గాంధీ పిలిచి పార్లమెంటు వద్దు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారన్నారు. అందుకు ఎదురుచెప్పకుండా ఒప్పుకున్నానన్నారు. ఇందిరా కుటుంబానికి ఏజెంటుగా పనిచేయటమే తనకు తెలిసిన విద్య అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల మన్నలను పొందారని చెప్పారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications