టీవీ చానెల్పై లగడపాటి మనుషుల దాడి

సివిఆర్ చానెల్ కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. ఓ కారుపై కూడా దాడి చేశారు. ఆపడానికి ప్రయత్నించిన చానెల్ ఉద్యోగులను తోసేసి వీరంగం సృష్టించారు. టీవీ ఉద్యోగులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను ఈవెంట్ మేనేజర్ అజయ్, ప్రైవేట్ కాంట్రాక్టర్ రవి కిరణ్లుగా గుర్తించారు. రవి బెంగళూర్లోని లాంకోలో కాంట్రాక్టర్గా పనిచేశాడు. సివిఆర్ చానెల్లో ల్యాంకోకు వ్యతిరేకంగా వార్తాకథనం రావడంతో ఆగ్రహం చెంది దాడి చేశామని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
వారిద్దరిపై కేసు నమోదు చేసి, కస్టడీకి పంపించారు. సివిఆర్ చానెల్ ఇటీవలి కాలంలోనే ప్రారంభమైంది. నిందితులు కార్యాలయంపైకి రాళ్లు రువ్వారని కూడా తెలుస్తోంది. అయితే, ఈ సంఘటనతో లగడపాటి రాజగోపాల్కు ఏ విధమైన సంబంధం ఉండకపోవచ్చునని అంటున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications