సాక్షి నుంచి సజ్జల ఔట్: జగన్ కార్యదర్శిగా...

పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవడంలో భాగంగా వైయస్ జగన్ పార్టీ కమిటీలను పునర్వ్యస్థీకరించారు. పార్టీ కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి సాక్షి మీడియా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఆయన వైవీ సుబ్బారెడ్డితో పాటు వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.
పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా తనకు అనుబంధంగా వైయస్ జగన్ ఇద్దరు కార్యదర్శులను నియమించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యదర్సి పదవులను నిర్వహిస్తారు. సజ్జల రామకృష్ణా రెడ్డి స్థానంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ప్రముఖ పాత్రికేయుడు రామచంద్రమూర్తి బాధ్యతలు స్వీకరించారు.
సజ్జల, వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండింటికీ అధ్యక్షుడి కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి, విడివిడిగా కమిటీలో నాయకులను ఎంపిక చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications