రజినీకాంత్తో చిదంబరం భేటీ: ఏం చర్చించారంటే..?
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం కలిశారు.
చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం కలిశారు. చెన్నైలోని రజినీకాంత్ ఇంటికి వచ్చిన చిదంబరానికి రజినీకాంత్ సాదరంగా స్వాగతం పలికారు.
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పెద్ద నోట్ల ప్రభావం గురించి వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. కాగా, రజినీకాంత్ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం.

రజినీకాంత్ అంటే తమిళ ప్రజలు, నేతలు ఎంత అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నాయకులు ఆయన కలుస్తుండటం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర బిజెపి నేతలు తరచూ ఆయనతో టచ్లో ఉంటున్నారు.
కాగా, తాజాగా రజినీకాంత్ను చిదంబరం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ఆర్థిక పరిస్థితి, పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన ఇబ్బందులు, ఆర్థికరంగంపై దాని ప్రభావం, తదితర అంశాలపై రజినీకాంత్తో చిదంబరం చర్చించినట్లు తెలిసింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications