వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవు బృందానికి కన్నీటిస్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరవు పరిస్థితిని అంచనావేసేందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పరిశీలకుల బృందానికి కర్నూలు జిల్లాలో బుధవారం నాడు కన్నీటి స్వాగతం లభించింది. సాగు నీరు పక్కనబెట్టి తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక తామెంత నరకయాతన అనుభవిస్తున్నది వివిధ గ్రామాల్లో ప్రజలు కేంద్ర బృందానికి వివరించారు.

కొన్ని గ్రామాల్లో ప్రజలు ఖాళీ నీటి కుండలతో నిరసన ప్రదర్శన జరిపారు. ఎండిపోయిన చెరువులను, బీళ్లుగా మారిన పొలాలను చూసిన కేంద్ర బృందం పరిస్థితి తీవ్రతకు చలించింది. కరవు తీవ్రతనుఅంచనావేయడంతో పాటు సాయ చర్యలకు ఎంతమొత్తం కావల్సివుంటుందో లెక్కలు వేస్తున్నామని ప్రతినిధులు చెప్పారు. ఆర్ధిక సాయం
కాకుండా ఇంకా ఏ రకంగా కేంద్రం సాయం అందించగలదనేవిషయం కూడా తాము పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X