మరో 500 మండలాలకు వెలుగు
హైదరాబాద్ః
దారిద్ర్య
రేఖ
దిగువన
వున్న
నిరుపేదలను
ఆదుకొనే
లక్ష్యంతో
చేపట్టిన
వెలుగు
పథకాన్ని
మరో
500
మండలాలకు
విస్తరించాలని
రాష్ట్ర
ప్రభుత్వం
బుధవారం
నిర్ణయించింది.
ఇప్పటికి
108
మండలాల్లో
ఈ
పథకం
అమల్లో
వుంది.
వెనుకబడిని
జిల్లాలకు
చెందిన
మరో
500
మండలాలను
గుర్తించి
వెలుగు
పథకాన్ని
అమలు
చేయనున్నట్లు
ప్రభుత్వం
వెల్లడించింది.
వెలుగు
పథకంపురోగతిని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
సమీక్షించారు.
వెలుగు
పథకం
కింద
ఇప్పటికే
6
లక్షల
కుటుంబాలు
లబ్దిపొందాయని
సమావేశంవివరాలను
విలేకరులకు
వెల్లడించిన
మంత్రి
పోచారం
శ్రీనివాసరెడ్డి
అన్నారు.
8
నెలల
కిందట
తెలుగుదేశం
ప్రభుత్వం
ఈ
పథకాన్ని
ప్రారంభించినవిషయం
విదితమే.
550
కోట్ల
రూపాయలతో
వెనుకబడిన
ప్రాంతాలను
అభివృద్ధి
చేస్తున్నామని
మంత్రి
చెప్పారు.
ఈ
పథకాన్ని
మరింత
విస్తరించేందుకు
ప్రపంచబాంక్
రెండు
వేల
కోట్లు
రూపాయల
ఆర్థిక
సాయంఅందించేందుకు
సంసిద్ధత
వ్యక్తం
చేసిందన
పోచారం
చెప్పారు.