వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైల్లో బాంబు పేలి ముగ్గురి మృతి
న్యూఢిల్లీః
హరిద్వార్
నుంచి
ఢిల్లీ
వస్తున్న
రైల్లో
మంగళవారం
మధ్యాహ్నం
బాంబు
పేలి
ముగ్గురు
మరణించారు.
ఈ
పేలుడులో
రైల్లోని
ఒక
బోగి
పూర్తిగా
ధ్వంసమైంది.
ఈ సంఘటనలో మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘజియాబాద్-మీరట్సెక్షన్లోని మోడినగర్-మురద్నగర్ స్టేషన్ల మధ్యరైలు వెళ్తుండగా ఈ పేలుడు సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ప్రాంతం ఢిల్లీకి సమీపంలోనే వుంది. గాయపడిన వారిని వెంటనే మురద్నగర్లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతోస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Story first published: Tuesday, August 14, 2001, 23:53 [IST]