రైల్లో బాంబు పేలి ముగ్గురి మృతి

న్యూఢిల్లీః హరిద్వార్‌ నుంచి ఢిల్లీ వస్తున్న రైల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు మరణించారు. ఈ పేలుడులో రైల్లోని ఒక బోగి పూర్తిగా ధ్వంసమైంది.

ఈ సంఘటనలో మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘజియాబాద్‌-మీరట్‌సెక్షన్‌లోని మోడినగర్‌-మురద్‌నగర్‌ స్టేషన్ల మధ్యరైలు వెళ్తుండగా ఈ పేలుడు సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ప్రాంతం ఢిల్లీకి సమీపంలోనే వుంది. గాయపడిన వారిని వెంటనే మురద్‌నగర్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతోస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+